“మైహోమ్” రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌పై కేంద్రం విచారణ..!



హైదరాబాద్ శివారులో మైహోమ్ గ్రూప్ చేపట్టిన ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి భారీ భవనాలు నిర్మిస్తున్నారని అందిన ఫిర్యాదులపై విచారణ ప్రారంభించింది. నార్సింగి దగ్గర నాలాలను ఆక్రమించి భారీ నిర్మాణాలు చేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గతంలో చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశారు. జీవో 111 సహా భవన నిర్మాణాల నిబంధనలు 2012కు విరుద్ధంగా 30 అంతస్తుల భవనాలు నిర్మించారని అందులో సాక్ష్యాలు […]