అర్థ శతాబ్దం – మరో ప్రశ్నాస్త్రం
ప్రశ్నించడానికి సమాజం, వ్యక్తులు, సంఘాలూ, వ్యవస్థలూ అవసరం లేదు. అప్పుడప్పుడూ.. సినిమా కూడా ఆ బాధ్యత తీసుకుంటుంది. కొన్ని సినిమాలు ప్రశ్నించడానికే పుడుతుంటాయి. `సింధూరం`లా. ఇప్పుడు అలాంటి సినిమా ఒకటి వస్తోంది. అదే.. `అర్థ శతాబ్దం`. నవీన్ చంద్ర, కార్తీక్ రత్నం కథానాయకులుగా నటించిన చిత్రమిది. రవీంద్రపుల్లే దర్శకుడు. టీజర్ ఈరోజు విడుదలైంది. న్యాయం ధర్మం అవుతుంది గానీ, ధర్మం ఎల్లప్పుడూ న్యాయం కాదు యుద్ధమే ధర్మం కానప్పుడు – ధర్మ యుద్ధాలెక్కడివి? ఈ స్వతంత్య్ర దేశంలో.. […]