అసలు మీకు టీడీపీని అనే నైతిక హక్కు ఉందా?



2018 ఎన్నికలలో తెలంగాణలో టీడీపీ రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. అందులో ఒక ఎమ్మెల్యే ఇప్పటికే తెరాసలో చేరిపోగా… ఇంకో ఎమ్మెల్యే నిన్న చేరిపోయారు. ఆ తరువాత ఇద్దరు కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి విలీనం లేఖ అందచేశారు. ఆ తర్వాత వారికి ముఖ్యమంత్రి కెసిఆర్ గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ వార్త సహజంగానే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు సాక్షికి అమితానందం కలిగించింది. తెలంగాణలో తెలుగుదేశం పరిపూర్ణంగా జీరోకి వచ్చినట్లు ఉంది అంటూ వార్తలు వడ్డించారు. […]