ఆ ఇద్దర్నీ కాపాడేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నాలు..!



2021 ఓటర్ల జాబితాను ప్రచురించని పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్‌లపై ఎస్‌ఈసీ జారీ చేసిన ప్రొసీడింగ్స్ చాలా తీవ్రమైనవి కాపాడటంతో ప్రభుత్వం వారిని కాపాడటానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఐఏఎస్ అధికారి చరిత్రలో సెన్సూస్ ప్రొసిడింగ్స్ ఎదుర్కొంటే తర్వాత ఎలాంటి పదొన్నతులూ ఉండవు. పైగా ప్రభుత్వం చెప్పినట్లుగా చేసినందున వారు ఈ చర్యలు ఎదుర్కొంటున్నంందున వారిని కాపాడకపోతే.. ఇతర అధికారులు తమ ఆదేశాలను పట్టించుకోరన్న ఆందోళనలో ప్రభుత్వం పడిపోయింది. అందుకే… ఆ […]