ఇండియా టుడే ఈ సారి జగన్‌ను మర్చిపోయిందేంటో..!?



వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెస్ట్ చీఫ్ మినిస్టర్ అంటూ అదే పనిగా పోల్స్ విడుదల చేసే ఇండియా టుడే ఈ సారి తమ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్స్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయింది. తాజాగా ప్రకటించిన “మూడ్ ఆఫ్ ది నేషన్” పోల్‌లో మోస్ట్ పాపులర్ చీఫ్ మినిస్టర్ కేటగరిలో టాప్ ఫైవ్‌లో జగన్మోహన్ రెడ్డి పేరు లేదు. మొదటగా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పేరు ఉంది. ఆ తర్వాత కేజ్రీవాల్, యోగి […]