ఇక్కడి డబ్బుతోనే బీహార్లో పీకే పాదయాత్ర !
ప్రశాంత్ కిషోర్ బీహార్లో తిరుగులేని రాజకీయ నాయకుడవ్వాలన్న ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టారు. బీహార్ మొత్తం దాదాపుగా ఏడాదిన్నర పాటు తిరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. గాంధీ జయంతి రోజున చంపారన్ జిల్లా నుంచి ప్రారంభించారు. బహిరంగసభకు వంద మంది కూడా రాలేదని అందరూ సెటైర్లేస్తున్నారు కానీ ఆయన మాత్రం రూ. కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్.. టెలివిజన్స్లో స్లాట్స్ ..సోషల్ మీడియా క్యాంపైన్లు..ఇంకా ఐ ప్యాక్ మ్యాన్ పవర్ ఇలా చెప్పుకుంటూ […]