ఇక నుండి కోర్టులలో ఇబ్బంది ఉండదని ప్రభుత్వానికి ఎటునుండైనా హామీ వచ్చిందా



నిన్నటివరకు కోర్టులని బూతులు తిట్టేవారు ఏపీ మంత్రులు. కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఆ పార్టీ సోషల్ మీడియా సెల్ తో సమానంగా కోర్టులను దూషించి కోర్టు ధిక్కార కేసులు ఎదురుకున్నారు. కోర్టులను చంద్రబాబు మ్యానేజ్ చేస్తున్నారని… తన కులానికే చెందిన ఎన్వీ రమణ తో హైకోర్టుని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించేవారు.’ అయితే ఉన్నఫళంగా వారికి కోర్టుల మీద ఎనలేని నమ్మకం ఏర్పడింది. మొన్న ఏపీ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాగానే ప్రభుత్వానికి అనుకూలంగా […]