ఇక బీజేపీకి పవన్ ప్రచారం లేనట్టే..!



జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో విడత ప్రచారానికి వస్తారని ఆశలు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ నేతలకు క్వారంటైన్ షాక్ తగిలింది. తన వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి కరోనా సోకినట్లుగా తేలడంతో పవన్ కల్యాణ్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాలని నిర్ణయించారు. ప్రచార గడువు పదిహేనో తేదీ వరకు మాత్రమే ఉంది. ఈలోపు ఓ సారి తిరుపతికి లేదా నెల్లూరుకు పవన్ కల్యాణ్‌ను రప్పించి మరో పవర్ ఫుల్ స్పీచ్ ఇప్పించాలని బీజేపీ నేతలు ప్లాన్ చేసుకున్నారు. […]