ఎంటీ విడ్డూరం కరోనా ని జగన్ అంత సీరియస్ గా తీసుకుంటున్నారా?



ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభ రద్దు అయ్యింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు రాలేకపోతున్నానని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రజలకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాశారు. తిరుపతి సభకు నేను హజరైతే వేలాదిగా జనం తరలివస్తారు. ప్రజల ఆరోగ్యం, ఆనందం నాకు ముఖ్యం. బాధ్యత కలిగిన సీఎంగా తిరుపతి సభ రద్దు చేసుకుంటున్నా అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే జగన్ నిర్ణయం అందరినీ విస్మయపరిచింది. […]