ఎంపీలకు జగన్ దిశానిర్దేశం..! ఇప్పుడైనా పోరాడతారా..?



వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి … ఏపీకి చెందిన ఎంపీలతో సమావేశం పెట్టారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. సాధించాల్సిన ప్రాజెక్టులపై దిశానిర్దేశం చేశారు. ఇరవై రెండు మంది లోక్‌సభ ఎంపీలు.. ఆరుగురు రాజ్యసభ ఎంపీలతో వైసీపీ బలంగా ఉంది. సంఖ్యాపరంగా టాప్ ఫైవ్ పార్టీల్లో ఒకటి. అలాంటి పార్టీ తమ సొంత రాష్ట్రానికి మేలు చేసేందుకు… ఆ బలాన్ని ఉపయోగించుకుంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎంపీలతో ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు. ఏపీకి […]