ఏకగ్రీవం చేసుకోకపోతే అనర్హతా వేటేస్తారా..!?



పంచాయతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాల రచ్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. పార్టీ రహితంగా జరుగుతాయి కాబట్టి.. ఊళ్లలోని పెద్దలు కూర్చుని ఏకగ్రీవాలు చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రిపబ్లిక్ డే రోజున వైసీపీ ఆఫీసులో సమావేశం పెట్టి సలహా ఇచ్చారు. అయితే ఈ సలహా .. స్మూత్‌గా లేదు. కొన్ని హెచ్చరికలతో వచ్చింది. ఎవరైనా ఎన్నికల్లో గెలిస్తే.. ఆ తర్వాత వేటు వేయడానికి తమ దగ్గర కొత్త చట్టం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అనర్హతా వేటు గురించి […]