ఏపీ బీజేపీ రథయాత్ర వాయిదా..!



అనుమతి ఇవ్వకపోతే బీజేపీ విశ్వరూపం చూస్తారని రథయాత్ర గురించి భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతలు… రథయాత్రను ఇప్పుడు వాయిదా వేసుకున్నారు. పంచాయతీ ఎన్నికలు దూసుకు రావడంతో.. జనసేనతో కలిసి అన్ని చోట్లా పోటీ చేయాలన్న లక్ష్యంతో రథయాత్రను తాత్కాలికంగా ఆపేస్తున్నట్లుగా సోము వీర్రాజు ప్రకటించారు. ఆలయాలపై దాడులకు నిరసనగా.. ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి ఎనిమిది రోజుల పాటు.. కపిల తీర్థం నుంచి రామతీర్థం వరకు యాత్ర చేయాలని బీజేపీ నేతలు […]