ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!



262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ – కింగ్స్ లెవెన్ పంజాబ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో వ‌ర‌ల్డ్ రికార్డ్ బ‌ద్ద‌లైంది. 261 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పంజాబ్ జ‌ట్టు సునాయాసంగా సాధించేసింది. ఇది వ‌ర‌ల్డ్ రికార్డ్‌. ఐపీఎల్‌లో ప్ర‌పంచ రికార్డ్ మ్యాచ్ చూశామ‌ని ఆనంద‌ప‌డాలా, బ్యాటర్లు పండ‌గ చేసుకొంటున్నార‌ని సంతోషించాలా, లేదంటే ఈ ఆట‌లో […]