ఓటు అడిగేశారు బ్రదర్..!



ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగసభకు వెళ్లక ముందే తిరుపతి ప్రజల్ని ఓటు అడిగారు. తిరుపతి ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రత్యేకంగా లేఖ రాశారు. ముఖ్యంగా తమ ప్రభుత్వ హయాంలో పథకాలు పొందిన లబ్దిదారులందరికీ… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరుతో లేఖ రాశారు. ఇరవై రెండు నెలలుగా ఎన్నెన్ని పథకాలు అందించామో.. ఎంతెంత ఖర్చు చేశామో.. ఎవరెవరికి ఎంతెంత లబ్ది చేకూర్చామో.. వివరిస్తూ..లేఖలు రాశారు. పథకాల లబ్దిదారులందరి జాబితాను దగ్గర పెట్టుకుని రెడీ చేసిన లేఖలను.. స్వయంగా […]