కేంద్ర బలగాలు, సిబ్బందితో ఎన్నికల నిర్వహణ..!?



సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఎన్నికల ప్రక్రియను రీ షెడ్యూల్ చేశారు. లెక్క ప్రకారం ఈ రోజు నుంచి మొదటి విడతకు నామినేషన్లు స్వీకరించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్లు జారీ చేయలేదు. ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో… మొదటి దశ ఎన్నికలను చివరి దశకు మార్చారు. రెండు, మూడు, నాలుగో దేశ ఎన్నికలు ఆయా తేదీల్లోనే జరుగుతాయి. అయితే.. వాటిని […]