కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?



కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఆ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను తిలకించి అవసరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తొందరగా నివేదిక అందజేయాలని జస్టిస్ చంద్రఘోష్ టీంను ప్రభుత్వం కోరింది. […]