కోర్టు తీర్పు వల్లనే  దసపల్లా భూములు ప్రైవేటుకు ఇచ్చేశారట !



అమరావతి విషయంలో హైకోర్టు చెప్పింది. కానీ పట్టించుకోవడం లేదు. కోర్టు ధిక్కరణ అవుతుందనే భయం లేదు. కోర్టునైనా ధిక్కరిస్తామంటున్నారు. ఇది ఒక్కటి కాదు. కొన్ని వందల కేసుల్లో కోర్టును ధిక్కరించారు. కోర్టు చేత చీవాట్లు తిన్నారు. సివిల్ సర్వీస్ అధికారుల్ని జైలుకు పంపినంత పని చేశారు. కానీ ఇప్పుడు మాత్రం విశాఖలోని దసపల్లా భూములను రాత్రికి రాత్రి ప్రైవేటుకు కట్టబెట్టేయడానికి కోర్టు ధిక్కరణ భయం అని చెబుతున్నారు విజయసాయిరెడ్డి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకే తాము ప్రైవేటు […]