కో అంటే కోట్లు : రాముడికి పారిశ్రామికవేత్తల భక్తి సమర్పణ..!



మైహోమ్ గ్రూప్ రూ. ఐదు కోట్లు..! మేఘా గ్రూపు రూ. ఆరు కోట్లు..! గోకరాజు గంగరాజు గ్రూప్ రూ. ఐదు కోట్లు..! రాంకీ గ్రూప్ అయోధ్య రామిరెడ్డి రూ. ఐదు కోట్లు..! సుజనా చౌదరి రూ.2 కోట్ల 20 లక్షలు..! .. ఈ ప్రవాహం ఇలా సాగిపోతూనే ఉంది. దేశంలోని కార్పొరేట్ కంపెనీల సంగతేమో కానీ.. రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలు మాత్రం అయోధ్య రామాలయానికి విరాళాలను కోట్లకు కోట్లు సమర్పించుకోవడంలో ఎక్కడా లేని భక్తిని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా […]