చైతన్య : జగన్‌ను ముంచేస్తున్న న్యాయసలహాదారులు..!



వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న పళంగా.. తన న్యాయబృందం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయనను న్యాయవ్యవస్థకు బద్ద వ్యతిరేకిగా తీర్చిదిద్దేలా.. ఆయన న్యాయ సలహాదారులు.. ఇతర బృందం… తీసుకుంటున్న నిర్ణయాలు ఉంటున్నాయి. చట్ట, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు కోర్టుల్లో నిలబడవని.. సామాన్యులు కూడా అంచనా వేయగలిగే అంశాలను.. సుప్రీంకోర్టు వరకూ తీసుకెళ్లి.. ప్రభుత్వానికి మొట్టికాయలు వేయిస్తోంది… జగన్ లా టీం. మొదటి నుంచి అనేక అంశాల్లో ఇలాగే చేసినా.. చివరికి ఎస్‌ఈసీ విషయంలో […]