జగన్‌కు కీడు చేస్తున్న రమణదీక్షితులు..!



శ్రీవారి ప్రధాన అర్చకుడిగా మళ్లీ నియమించినందుకు జగన్మోహన్ రెడ్డిని విష్ణుమూర్తిగా ప్రశంసించారు రమణదీక్షితులు. శ్రీవారిని తప్ప దైవంగా మానవమాత్రుడ్ని కీర్తించకూడదన్న కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఆయన ఏళ్ల తరబడి శ్రీవారి ప్రధాన ఆర్చకుడిగా కొనసాగడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. వైసీపీతో సన్నిహితంగా ఉండే హిందూత్వ సంఘాలు..మఠాలు తప్ప.. మిగతా అందరూ రమణదీక్షితుల మాటల్నితప్పు పట్టారు. కొంత మంది రమణదీక్షితులు తెలిసి అన్నారో.. తెలియక అన్నారో కానీ.. జగన్మోహాన్ రెడ్డికి ఆయన వల్ల కీడు జరిగే ప్రమాదం […]