జగన్‌పై పోరాటం..! రాజు వెనుక ఎవరు..?



వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగత వైరం పెట్టుకున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. మొదట్లో ఆయన సీఎం జగన్‌ను ఏమీ అనే వారు కాదు… అంతా ఆయన పక్కన ఉన్న సలహాదారులు చేస్తున్నారని…వారి పనులను సీఎం కరెక్ట్ చేసుకోవాలని సలహాలిచ్చేవారు.అయితే ఇప్పుడు హఠాత్తుగా రూటు మార్చారు. సీఎం జగన్‌ను టార్గెట్ చేసుకున్నారు. ఎంతగా అంటే.. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయించే వరకూ తాను ఏపీ గడప తొక్కబోనని ప్రకటించారు. తనకు […]