జగన్ ప్రచారం క్యాన్సిల్..! ప్రజల కోసమే..!



ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారు. పధ్నాలుగో తేదీన ఆయన తిరుపతిలో పర్యటించాలనుకున్నారు. ఓ రోజు మొత్తం తిరుపతి లోక్‌సభ ఎన్నికల కోసం ప్రచారం చేయాలనుకున్నారు. కానీ హఠాత్తుగా ఆయన మళ్లీ క్యాన్సిల్ చేసుకున్నారు. నెల్లూరు, తిరుపతిల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నందున ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతోనే తిరుపతి పర్యటన రద్దు చేసుకుంటున్నట్లుగా ఆయన లేఖ కూడా విడుదల చేశారు. అంటే ప్రజల కోసమే జగన్ తిరుపతి పర్యటన వాయిదావేసుకున్నారన్నమాట. ముఖ్యమంత్రిగా […]