జైరాం రమేష్ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తాడట!



ఏపీని విభజించాలని నిర్ణయం తీసుకున్న మేధావుల్లో ఒకరు… విభజన చట్టం రచయిత అయిన జైరాం రమేష్ .. ఇప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ఏపీకి వచ్చి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌పై అత్యంత చులకన భావం ఉన్న నేత జైరాం రమేష్. అమరావతిని వైసీపీ నేతలు చెప్పినట్లుగా కమ్మరావతి అని సంబోధిస్తే చెప్పుతో కొడతానని హెచ్చరించానని కొలికపూడి శ్రీనివాసరావు ఓ పుస్తకావిష్కరణ సభలో చెప్పారు. అలాంటి జైరాం రమేష్‌ను మళ్లీ ఏపీకి పంపింది కాంగ్రెస్ హైకమాండ్. రాహుల్ గాంధీ చేపట్టిన […]