టీఆర్ఎస్‌కు పీకేసి వైసీపీకి పదవులు.. బీజేపీ తేల్చేసుకుంది !



తమకు ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో బీజేపీ తేల్చుసుకుంది. గల్లీ స్థాయి రాజకీయాల్ని పక్కన పెడితే ఢిల్లీలో కూడా ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పదవుల ద్వారా స్పష్టత ఇచ్చింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఓ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చైర్మన్ పదవిని ఇచ్చారు ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్. అయితే గతంలో వెంకయ్యనాయుడు ఉన్నప్పుడు కూడా ఆయనకు అవకాశం వచ్చింది. ఇప్పుడూ వచ్చింది. అంటే బీజేపీతో సంబంధాల్లో మార్పు రాలేదన్నమాట. కానీ ఇప్పుడు […]