టీకా ఉత్సవానికి టీకాల్లేవ్..!



కరోనాను రాజకీయంగా వాడుకోవడానికి చూపించేంతటి తెలివితేటలు.. నిజంగా ఏర్పాట్లలో చూపించకపోవడంతో ప్రజలు కష్టాలు పడాల్సి వస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… పదకొండో తేదీ నుంచి పధ్నాలుగో తేదీ నుంచి టీకా ఉత్సవ్ నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా టీకాలు ఉన్నాయో లేదో… చూసుకుని అన్ని రాష్ట్రాలకు కావాల్సినన్ని పింపించి.. ఆ తర్వాత ఎవరైనా ప్రకటన చేస్తారు. కానీ ప్రధానమంత్రి మోడీ మాత్రం అలాంటివేమీ పట్టించుకోకుండాప్రకటన చేసేసినట్లుగా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రాల నుంచి టీకాలు పంపాలని ఆయనకు రివర్స్‌లో లెటర్లు వెళ్తున్నాయి. […]