టీ కాంగ్రెస్ ఎంపీల ఢిల్లీ ఎజెండా కేసీఆర్ ఆవినీతే..!



పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఒకే ఒక్క అజెండా పెట్టుకున్నారు. అది ప్రజాసమస్యలు.. తెలంగాణ ప్రయోజనాలు.. విభజన హామీలులాంటివి కాదు. టీఆర్ఎస్ అవినీతిని… ఢిల్లీలో ప్రచారం చేయడం. టీఆర్ఎస్ అదే పనిగా అవినీతి చేసిందంటూ ఆరోపణలు చేసిన బీజేపీ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిందో చెప్పాలని ప్రశ్నించడం. కాంగ్రెస్ తరపున గెలిచిన ముగ్గురు తెలంగాణ ఎంపీలు గాంధీభవన్‌లో సమావేశం అయ్యారు. ఈ ముగ్గురులో ఒకరు ప్రస్తుతం పీసీసీ చీఫ్ ఉత్తమ్, మరో ఇద్దరు పీసీసీ చీఫ్ […]