తప్పలేదు.. ! ఎన్నికలకు సిద్ధమన్న జగన్ సర్కార్..!



ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించడానికి అంగీకరించారు. ఎస్‌ఈసీ నిర్వహించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు సహకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్చోపచర్చలు జరిపిన తర్వాత… ఆయన తరపున ఆయన ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా మందుకు వచ్చి సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ప్రకటించారు. ఎస్‌ఈసీ నిర్ణయించిన ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇంత కాలం.. ప్రజారోగ్యం కోసమే ఎన్నికలు వద్దనుకున్నామని చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి […]