తీవ్ర ఒత్తిడిలో బొత్స, అమర్నాథ్‌ !



అమరావతి రైతుల్ని ఎంత దారుణంగా తూలనాడాలో వైసీపీ మంత్రులు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పాదయాత్ర ఉత్తరాంధ్రకు దగ్గర పడేకొద్ది.. రెచ్చగొట్టి ఏదో చేయాలనుకుటున్నారు. కాళ్లు విరగ్గొడతాం.. తరిమికొడతాం లాంటి మాటలు అయిపోయాయి.. ఇప్పుడు బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగి పాదయాత్ర గా వస్తున్న వారంతా రైతులు కాదు దోపిడి దారులు అనేశారు. దోపిడిదారులంతా పాదయాత్రగా వస్తున్నారని .. అసువుగా అనేశారు. కొద్ది రోజులుగా బొత్స సత్యారాయణ అసహనానికి గురవుతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అయితే ఆయన మాటల్ని […]