తెలంగాణ చిహ్నంతో ఏపీ ప్రభుత్వ ప్రకటన, తప్పుపట్టిన నెటిజన్లు, జనసేన ప్రతినిధి



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ అనేక పత్రికలలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చింది. ” ఇవి పార్టీ రహిత ఎన్నికలు, పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు, మన పంచాయతీ ఎన్నికలు. పంచాయతీలు ఏకగ్రీవం చేసుకుందాం, గ్రామాభివృద్ధికి సోపానాలు వేసుకుందాం” అంటూ సాక్షి సహా అనేక పత్రికలలో వచ్చిన ప్రకటన ఇప్పటికే విమర్శలకు తావిచ్చింది. మొదటిగా పంచాయతీలను ఎన్నుకునే అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టకుండా ఏకగ్రీవం పేరుతో అధికార పార్టీ తమకు అనుకూలమైన అభ్యర్థులను ఎన్నిక […]