తేలిపోతున్న మూడు రాజధానుల రాజకీయం !



అమరావతి రైతుల పాదయాత్ర అద్భుత స్పందనతో సాగుతూండటంతో వైసీపీ నేతలు మూాడురాజధానులపై చర్చ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మేధావులతో భేటీలంటూ ఏర్పాటు చేసి టీడీపీ నేతలుచెప్పే కూలి మీడియాలు లైవ్‌లు ఇస్తున్నా అంతా టీ , కాఫీల మీటింగ్‌లుగానే ఉండిపోతున్నాయి. వైసీపీ నేతలూ మూడు రాజధానుల్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. హైకమాండ్ చెప్పినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు. లేకపోతే లేదు. కానీ అమరావతి రైతులు మాత్రం అందరి మద్దతుతో ముందుకెళ్తున్నారు. అమరావతి రైతులకు ఈ స్థాయి మద్దతు వస్తుందని […]