దసరా నుంచి విశాఖ పాలన .. ఉత్తదే !



జగన్ అనుకున్నారు.. డిసైడ్ అయిపోయారు. మైండ్ లో అనుకుంటే బ్లైండ్‌గా వెళ్లిపోతారు అని వైసీపీ నేతలు చాలా మాటలు చెప్పారు కానీ అంతా ఉత్తదేనని తేలిపోయింది. దసరా నుంచి విశాఖలో జగన్ పాలన మొదలు పెడతారని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిపోయినట్లేనని వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కానీ జగన్ మాత్రం ఈ దసరాకు తాడేపల్లి నుంచే పాలన చేయనున్నారు. వైసీపీ అనుకూల మీడియా.. సోషల్ మీడియాల్లో జరిగిన ప్రచారం అంతా ఉత్తదేనని తేలిపోయింది. నిజానికి ఇది మొదటి […]