నిమ్మగడ్డ ప్రారంభించారు…! ద్వివేదీపై బదిలీ వేటు..!



అధికారుల్ని బదిలీ చేయడానికి ఆయనెవరు..? ముఖ్యమంత్రిని నేనా ..? రమేష్ కుమారా..? అన్న జగన్మోహన్ రెడ్డి డైలాగ్.. ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంటుంది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఎన్నికలు వాయిదా వేసినప్పుడు… ఎప్పుడూ తెలుగు మీడియా ముందుకు రాని జగన్ ఆవేశపడిపోయి ప్రెస్‌మీట్ పెట్టారు. ఆ ప్రెస్‌మీట్‌లోనే ఆ మాట అన్నారు. దీనికి కారణం అప్పట్లో గుంటూరు, చిత్తూరు కలెక్టర్లతో పాటు తొమ్మిది మంది అధికారుల్ని బదిలీ చేయాలని ఆదేశించడమే. బదిలీలు చేయాల్సి వస్తే […]