పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే : సుప్రీంకోర్టు



సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి అనుకూల తీర్పు రాలేదు. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఎన్నికలు యథావిధిగా కొనసాగుతాయ విస్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ విచ్ఛిన్నాన్ని అంగీకరించబోమని.. వ్యాక్సినేషన్‌ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని తేల్చేసింది. రాష్ట్ర ఎన్నికల […]