పాపం ఆఫీసర్స్..! నాడు కేసులు.. ఇప్పుడు అంతకంటే..!



ఆంధ్రప్రదేశ్‌లో సివిల్ సర్వీస్ అధికారుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది. ప్రభుత్వ పెద్దలు చెప్పిన పని చేయకపోయినా.. వీరి పేరుతో వారు చేసేసినా కామ్‌గా ఉండకపోయినా శంకరగిరి మాన్యాలు పడతాయి. అలాగని వారు చెప్పినట్లుగా వింటే… ఏమవుతుందో.. కళ్ల ముందు కనిపిస్తోంది. గతంలో చాలా మంది ఐఏఎస్ అధికారులు కేసుల పాలయ్యారు. జైలుకెళ్లారు. తాజాగా.. గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజాశంకర్ లాంటి వారు.. అభిశంసనకు గురయ్యారు. ఎవరైనా ఐఏఎస్ అధికారి రాజ్యాంగ వ్యవస్థ చేతిలో […]