పార్టీ రహిత ఎన్నికలంటూ అధికార పార్టీ కంగారెందుకో..!?



” పార్టీ రహితంగా జరుగుతున్న ఎన్నికలు..” ఈ మాటను ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ.. పంచాయతీ ఎన్నికల విషయంలో అదే పనిగా ప్రచారం చేస్తోంది. సీఎం ఎలాగూ మీడియా ముందుకు రారు.. ఆయనకు బదులుగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి అదే చెబుతున్నారు. ఏం చెప్పినా… ముందుగా పార్టీ రహిత ఎన్నికలని అంటున్నారు. పెద్దిరెడ్డి, బొత్స కూడా అదే చెబుతున్నారు. ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చిన ప్రకటనల్లోనూ.. పార్టీ రహిత ఎన్నికలంటూ.. […]