పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !



ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు, రౌడీలు వస్తున్నారు. పిఠాపురం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయం చూసి పిఠాపురం ప్రజలు హడలి పోతున్నారు. వంగా గీత కేవలం అభ్యర్థి మాత్రమే. ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలు రాజకీయం అంతా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి .. నలభై […]