ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!



ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు జరిగింది స్వల్ప గాయమేనని వైసీపీ నేతలు బహిరంగంగా చెప్పినా బ్యాండేజ్ తోనే రెండు వారాలపాటు జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించడం పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవలి చోటుచేసుకున్న ఘటనను కోడికత్తి డ్రామా2 అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. ఇంకెన్ని రోజులు ఈ […]