బాబాయిపై జాలి చూపని వ్యక్తి దేవుళ్లపై విశ్వాసం చూపుతాడనేది భ్రమ



ఏపీలో జరుగుతున్న వరుస దేవాలయాలపై దాడులు చివరికి ముఖ్యమంత్రి మతం అనే దాని దగ్గరే ఆగుతున్నాయి. అధికార పక్షం ఈ దాడులను ప్రోత్సహిస్తుంది అని అనకపోయినా సొంత మతం వారు ఉండటంతో ప్రభుత్వం వారు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. దీనితో ముఖ్యమంత్రి జగన్ నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఉన్నఫళంగా ఆలయాలకు శంకుస్థాపనలు… పూజలు… గోపూజలు వంటివి చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మున్సిపల్‌ స్టేడియంలో ఇస్కాన్ అందించిన 108 గోవులకు టీటీడీ, దేవదాయశాఖ […]