మునుగోడులో పాల్ పార్టీ అభ్యర్థిగా గద్దర్ !



ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన మ్యాజిక్‌ను అప్పుడప్పుడూ ప్రదర్శిస్తూ ఉంటారు. తన మాటలతో ఈ సారి గద్దర్ నే పోటీకి ఒప్పించారు. మునుగోడులో ప్రజాశాంతి పార్టీ తరపున గద్దర్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఇద్దరూ కలిసి అధికారికంగా ప్రకటించారు. కేఏ పాల్ పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో కేఏ పాల్ యధావిధిగా తమ పార్టీ ఎలాంటి సంచలనాలు సృష్టించబోతోందో చెప్పుకొచ్చారు. అయితే ఏ పార్టీ దొరకనట్లుగా.. గద్దర్‌కు కేఏ పాల్ పార్టీ నే […]