మునుగోడులో పోటీ చేసేది టీఆర్ఎస్సా ? బీఆర్ఎస్సా ?



తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక నుంచి భారత రాష్ట్ర సమితి అధినేతగా వ్యవహరించనున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ మొదటి లక్ష్యం మునుగోడు ఉపఎన్నిక. రెండు రోజుల్లో మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే.. మునుగోడులో మాత్రం టీఆర్ఎస్ పేరుతోనే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలస్తోంది. టీఆర్ఎస్ అధ్యక్షునిగానే కేసీఆర్ బీఫాం జారీ చేస్తారు. ఇది చెల్లుతుందా అనే అనుమానం టీఆర్ఎస్ నేతల్లోనే ప్రారంభమయింది. సమావేశంలో చేసిన తీర్మానం […]