మ‌హేష్ అక్క‌డ‌.. ప‌వ‌న్ ఇక్క‌డ‌



ఈరోజు ముహూర్తం బాగుందేమో..? ఒకేసారి ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాలు ప‌ట్టాలెక్కేశాయి. మ‌హేష్ బాబు దుబాయ్ లో.. బిజీగా ఉంటే, ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్ లో ప‌నిలోకి దిగిపోయాడు. మ‌హేష్ – ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో `స‌ర్కారు వారి పాట‌` రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఈరోజు నుంచి దుబాయ్ లో షూటింగ్ మొద‌లెట్టారు. తొలి షెడ్యూల్ అంతా అక్క‌డే. నిజానికి అమెరికాలో ఈ షెడ్యూల్ జ‌ర‌గాల్సివుంది. అయితే.. వీసా అనుమ‌తులు రావ‌డంలో జాప్యం జ‌ర‌గ‌డంతో, ఆ షెడ్యూల్ ని […]