రైతుల పాదయాత్రకు పోటీగా నిరసన యాత్రలట !



నమ్మించి మోసం చేశారని అమరావతి రైతులు పాదయాత్ర చేస్తూంటే వారికి పోటీగా నిరసన యాత్రలు చేయడానికి వైసీపీ ప్రణాళికలు వేస్తోంది. మేధావులతో సమావేశాలు వర్కవుట్ కాకపోవడంతో ఏదో ఒకటి చేయాలన్న తలంపుతో వారి దిగజారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర మొత్తం అలాంటి స్పందన వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే వైసీపీ పరువు పోతుందని మూడు రాజధానులకుమద్దతు లేదన్న విషయం బలంగా ప్రజల్లోకి వెళ్తుందని భయపడుతోంది. […]