వకీల్సాబ్ టిక్కెట్ చింపేసిన జగన్ సర్కార్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రికి రాత్రి సినిమా ధియేటర్లలో టిక్కెట్ రేట్లు ఎంతెంత ఉండాలో డిసైడ్ చేస్తూ జీవో జారీ చేసేసింది. తాము చెప్పినదానిపై ఒక్క పైసా వసూలు చేయకూడదని .. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ టిక్కెట్ రేట్లు చూసిన సినీ ప్రముఖులకు కళ్లు బైర్లు కమ్మాయి. మొన్ననే… లాక్డౌన్లో ధియేటర్లు మూసేసిన మూడు నెలల కాలానికి కరెంట్ ఫిక్స్డ్ చార్జీలను తగ్గించారని .. శభాష్ అన్న పెద్దలకు ఇప్పుడు… నోట మాట […]