వైఎస్ జయంతి రోజున పార్టీ ప్రకటన : షర్మిల



వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజైన జూలై ఎనిమిదో తేదీన పార్టీని ప్రారంభించబోతున్నట్లుగా వైఎస్ షర్మిల ప్రకటించారు. పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత తొలి సారిగా ఖమ్మంలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పద్దెనిమిదేళ్ల కిందట.. ఏప్రిల్ తొమ్మిదో తేదీనే తెలంగాణలోని చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారని.. ఇప్పుడు తాను రాజకీయంగా తాను కూడా తెలంగాణలో రాజకీయ అడుగుల ప్రస్థానం ప్రారంబించబోతున్నానని ప్రకటించారు. జూలై ఎనిమిదో తేదీన […]