వైసీపీని టెన్షన్ పెడుతున్న ఒంగోలు ఎంపీ..!



వైసీపీలో ఎంపీలు అందరూ అప్పుడప్పుడూ మీడియా ముందు హాజరు వేయించుకుంటూ ఉంటారు కానీ… ఒంగోలు ఎంపీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు టీడీపీ టిక్కెట్ ఇచ్చినా… వైసీపీ ఒత్తిడితో ఆ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేసి గెలిచిన మాగుంట శ్రీనివాసులరెడ్డి … ఆ తర్వాత సైలెంటయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. చివరికి స్థానిక ఎన్నికల్లోనూ ఆయన ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం పరిషత్ పోలింగ్ జరుగుతున్నా.. ఆయన ఎవరితోనూ టచ్‌లో లేరు. అసలు […]