వైసీపీలో ఏ ఎమ్మెల్యేకూ లేని బాధ ఆనంకెందుకు..!?



ప్రభుత్వంలో ఎలాగూ పలుకుబడి లేదు.. కానీ అధికారిక కార్యక్రమాలకూ పిలవకపోతే ఎలా అని వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మథనపడుతున్నారు. ఆ మథనాన్ని ఆయన నేరుగానే వెల్లడించారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కాకుండా… అధికారులపై విమర్శలు చేసినట్లుగా ఆయన కోపాన్ని బయట పెట్టేశారు. అధికారులపై కేసులు పెడతానని ఆయన హెచ్చరిస్తున్నారు. దీనంతటికి కారణం… నెల్లూరులో రిపబ్లిక్ డే పరేడ్ జరిగితే ఎమ్మెల్యే అయిన ఆయనకు ఆహ్వానం పంపలేదు. ప్రభుత్వ గణతంత్ర వేడుకల్లో ఎమ్మెల్యేలకు చోటు […]