షర్మిలను పట్టించుకోని పార్టీలు..!



తెలంగాణలో రాజకీయపార్టీలు వైఎస్ షర్మిలను పట్టించుకోవడం లేదు. తాను పార్టీ పెట్టబోతున్నానని ఖమ్మం గడ్డ మీద ఆమె ప్రకటించారు. అంతే కాదు.. తన బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఆమె సభపై రాజకీయవర్గాలు ఓ కన్నేశాయి. ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందోనని పరిశీలించాయి. చివరికి…స్పందించేంత పెద్ద పార్టీ కాదనే అభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది.అందుకే.. షర్మిల సభపై కొంత మంది రాజకీయ నేతలు వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేశారు కానీ.. పార్టీల పరంగా అయితే… నో కామెంట్ విధానాన్ని పాటించాలని […]