సమాధానం చెప్పలేక దళిత కార్డు వాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్?



తిరుపతిలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. పార్లమెంట్ లో ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ కు 22 ఉత్సవ విగ్రహ ఎంపీలు ఉన్నారని, ఇంకో విగ్రహాన్ని పంపిస్తారా అంటూ లోకేష్ చేస్తున్న ప్రచారానికి అధికార పార్టీ గట్టిగానే ఉలిక్కిపడినట్టు ఉంది. ఇప్పటికే దేశం మొత్తం చెప్పుకునే మెజారిటీ వస్తుంది అనే దగ్గర నుండి సీఎం జగన్ ప్రచారానికి వచ్చే వరకు అయ్యింది. తాజాగా తమ ఎంపీ అభ్యర్థిపై టీడీపీ, ఇతర ప్రతిపక్షాల స్పీడ్ ను […]