సాక్షికి టీడీపీ నేతలందరూ కరోనా రోగులే..!



తెలుగులో ఓ సామెత ఉంటుంది.. పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ నేతలు.. ఆ పార్టీ అధికారిక మీడియా ఎప్పుడూ ఈ సామెతను ప్రస్తావిస్తూ ఉంటుంది. టీడీపీ రంగు పసుపును పచ్చగా అభివర్ణిస్తూ… ఇంకా ఎక్కువ వాడేస్తూ ఉంటుంది. ఇప్పుటు పచ్చ కామెర్ల సంగతేమో కానీ..సాక్షి మీడియాకు మాత్రం… టీడీపీ నేతలందరూ కరోనా రోగుల్లాగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా తిరుపతిలో ప్రచారం చేస్తున్న వారందరికీ కరోనా ఉందని సాక్షి మీడియా ప్రచారం […]