సివిల్ సర్వీస్ అధికారులు ఇక జగన్‌ను మెప్పించాల్సిందే..!



ఆంధ్రప్రదేశ్ అధికారవర్గంలో చిత్ర విచిత్రమైన మార్పులు … అంతకంటే అనూహ్యమైన ఉత్తర్వులు వెలువడుతున్నాయి. తాజాగా ఏపీ కేడర్‌ అఖిల భారత సర్వీసు అధికారుల పనితీరుపై ఏటా ఇచ్చే నివేదికలను ఆమోదించే అధికారం ముఖ్యమంత్రి జగన్‌కు అప్పగిస్తూ… చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేసేశారు. అంటే ఇక నుంచి ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరు నివేదికలు సీఎంకు అందజేస్తారు.అధికారుల పనితీరు, ప్రవర్తనను కూడా గ్రేడ్ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఒక్క ఐఏఎస్‌కి మాత్రం […]